భారతదేశం, డిసెంబర్ 6 -- జాతీయ రహదారులపైన ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల వ్యవస్థను పూర్తిగా తొలగించి, ఇకపై ఎలాంటి బారియర్లు లేని ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు ఈ వ్యవస్థను ఏడాదిలోగా అమలు చేస్తామని లోక్సభకు తెలియజేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ మాట్లాడుతూ.. వాహనాల రాకపోకలకు ఏమాత్రం అంతరాయం కలిగించకుండా, టోల్ బూత్ల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్ విధానాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే 10 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు) అమలు చేయడం ప్రారంభించామని, రాబోయే 12 నెలల్లో దేశవ్యాప్తంగా దీనిని విస్తరిస్తామని ఆయన వివరించారు.
"ప్రస్తుత ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.