భారతదేశం, మే 29 -- ీవీఎస్ జూపిటర్ 125 డిటి ఎస్ఎక్స్సీ డ్యూయల్-టోన్ వేరియంట్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ వేరియంట్ ఈ పాపులర్ స్కూటర్కు కొత్త స్టైలింగ్, మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఐవరీ బ్రౌన్, ఐవరీ గ్రే అనే రెండు కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. రూ.88,942 ఎక్స్-షోరూమ్ ధరతో కంపెనీ దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ లాంచ్ స్కూటర్ ఫీచర్లు, పవర్ట్రైన్, స్పెషాలిటీ గురించి తెలుసుకుందాం..
కొత్త స్కూటర్లో డ్యూయల్-టోన్ ఇన్నర్ ప్యానెల్, బాడీ-కలర్ రియర్ గ్రాబ్ రైల్ ఉన్నాయి. ఇది స్కూటర్ను మరింత మెరుగ్గా చేస్తుంది. ఇది కాకుండా టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ స్కూటర్ కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ కమాండ్స్, వెహికల్ ట్రాకింగ్ వంటి ఆధునిక ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ కొత్త వేరియంట్ స్మార్ట్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.