భారతదేశం, ఏప్రిల్ 27 -- కర్నూలు నగరంలో ఆర్టీసీ అధికారి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కర్నూలు నగరానికి చెందిన షేక్షావలి మరో ఐదుగురు కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. దొంగతనానికి గురైన సొత్తును రికవరీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ విక్రాంత్పాటిల్ వెల్లడించారు.
షేక్షావలి.. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా సమీపంలో ఓ హోటల్లో పనిచేస్తూ సంతోష్ నగర్లో ఉండేవాడు. జల్సాలకు అలవాటుపడిన షేక్షావలికి ఐదుగురు మైనర్లతో పరిచయం అయ్యింది. వీరిలో ఇద్దరు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడి గతంలోనే కర్నూలు తాలూకా పోలీసులకు చిక్కారు. ఆ తర్వాత కూడా చిల్లర దొంగతనాలు చేస్తూ.. జల్సా జీవితం గడిపేవారు.
జల్సాలకు అలవాటుపడిన వీరందరూ.. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేసేవారు. పోలీసులకు చిక్కకుండా ఉండాలని.. యూట్యూబ్ చూసి రంపంతో తాళాలు కోయడం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.