Exclusive

Publication

Byline

నారావారిపల్లెలో లోకేశ్ ప్రజాదర్బార్.. తిరుమల అంగప్రదక్షణ టోకెన్స్‌పై రిక్వెస్ట్

భారతదేశం, జనవరి 14 -- నారావారిపల్లెలోని తన నివాసంలో 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేశ్. వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. వారసత్వంగా సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చే... Read More


113 కి.మీ రేంజ్​తో బజాజ్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​- చేతక్​ సీ25 ధర రూ. 1లక్ష లోపే..

భారతదేశం, జనవరి 14 -- ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్​లో తన పట్టును మరింత పెంచుకుంటోంది. ఇందులో భాగంగా బెస్ట్​ సెల్లింగ్​ చేతక్ సిరీస్‌లో భాగంగా సరికొత్త 'చేతక్ సీ25' ఈ... Read More


అప్పటికప్పుడు ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకుని బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు? : సీపీ సజ్జనార్

భారతదేశం, జనవరి 14 -- మహిళా ఐఏఎస్ అధికారిపై ఇటీవల ఓ న్యూస్ ఛానల్ వార్త పబ్లిష్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కొన్ని రోజులుగా తెలంగాణలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఈ కేసుపై దర్యాప్తు కోసం హైదరాబాద్ సీ... Read More


ప్రభాస్‌కు షాక్‌-అయిదో రోజు మ‌రింతగా ప‌డిపోయిన రాజా సాబ్ క‌లెక్ష‌న్లు-4.85 కోట్లే-ఇలాగైతే హిట్ క‌ష్ట‌మే!

భారతదేశం, జనవరి 14 -- వింటేజీ లుక్, చాలా కాలం తర్వాత కామెడీ, డ్యాన్స్ లతో ప్రభాస్.. ఇలా చాలా అంచనాలు, ఆశలతో థియేటర్లలోకి వచ్చింది ది రాజా సాబ్. మిక్స్ డ్ టాక్ అందుకున్నా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్ సాధించి... Read More


అట్లీ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈ డైరెక్టర్ తోనే- బాక్సాఫీస్ ను షేక్ చేసే కాంబినేషన్- అఫీషియల్ వీడియో

భారతదేశం, జనవరి 14 -- అఫీషియల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడో తెలిసింది. భోగి సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని వీడియోతో అనౌన్స్ చేశారు. తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్... Read More


ఈ మ‌ల‌యాళ సినిమా ఓ మాస్ట‌ర్‌పీస్‌-ఆమె న‌ట‌న‌కు అత్యున్న‌త గౌర‌వం ద‌క్కాలి-ధ‌నుష్ మెచ్చిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఈ ఓటీటీలోనే

భారతదేశం, జనవరి 14 -- మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఎకో' మూవీపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ హీరో ధనుష్ ఈ సినిమాపై మనసు పారేసుకున్నారు. ఇదో మాస్టర్ పీస్ అంటూ తన రివ్యూను పోస్టు చేశ... Read More


వారంలో 500 కుక్కలను చంపేశారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసమే!

భారతదేశం, జనవరి 14 -- తెలంగాణలోని హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో వారం రోజుల్లో 500 కుక్కలను చంపేశారు. అయితే బయటకు రాని ఘటనలు ఇంకా ఉన్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో వీధి కుక్కల బెడద లేకుండా ... Read More


తిరుమల : లగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు - భక్తుల కోసం QR కోడ్ ఆధారిత సేవలు

భారతదేశం, జనవరి 14 -- తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో QR ఆధారిత పాద రక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరిగొండ... Read More


కైట్​ మాంజా కోసుకుని వ్యక్తి మృతి- చివరి క్షణాల్లో కూతురితో మాట్లాడాలని..

భారతదేశం, జనవరి 14 -- పండుగ వేళ గాలిపటాల సరదా ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది! ప్రాణాంతకమైన గాలిపటం దారం (మాంజా) మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కర్ణాటకలో బైక్‌పై వెళుతున్న ఓ 48 ఏళ్ల వ్యక్తి... Read More


ప్రజలకు సంక్రాంతి ఆఫర్.. ఆ షోరూమ్‌లలో 30 శాతం వరకు డిస్కౌంట్!

భారతదేశం, జనవరి 14 -- చేతివృత్తులవారి జీవనోపాధిని పెంచడానికి, సాంప్రదాయ చేతిపనులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి షోరూమ్‌లలో డిస్కౌంట్ అమ్మకాలను ప్రారంభించింది. సంక్రాంతి పండుగ సీజన్‌తో ... Read More