Exclusive

Publication

Byline

Location

శ్రీకాకుళం జిల్లా : కాశీబుగ్గలో తీవ్ర విషాదం - ఆలయంలో తొక్కిసలాట. 9 మంది భక్తులు మృతి.!

భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తె... Read More