భారతదేశం, సెప్టెంబర్ 28 -- ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కరూర్ ర్యాలీకి ఏడు గంటలు ఆలస్యంగా రావడం వల్లే నియంత్రించలేని విధంగా అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడానికి దారితీసిందని తమిళనాడు డీజీపీ జీ వెంకటరమణ తెలిపారు. అనంతరం తొక్కిసలాట జరిగిందని వివరించారు.
విజయ్ సభలో తొక్కిసలాట ఘటనలో 39 మంది మరణించగా, 50మందికిపైగా మంది గాయపడ్డారు.
తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తరపున శనివారం కరూర్లో నిర్వహించిన ఈ రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట సంఘటనపై డీజీపీ జీ వెంకటరమణ అర్ధరాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ర్యాలీ నిర్వాహకులు కేవలం 10,000 మంది వస్తారని అంచనా వేశారని, కానీ సుమారు 27,000 మంది హాజరయ్యారని డీజీపీ తెలిపారు.
ఈ ర్యాలీ కోసం 500 మంది సిబ్బందిని మోహరించినట్లు ఆయన చెప్పారు.
"టీవీకే గత ర్యాలీలకు తక్కువ సంఖ్యలో అభిమానులు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.