భారతదేశం, ఏప్రిల్ 1 -- ట్రాఫిక్ జరిమానాల రికవరీని పెంచడానికి కొన్ని కఠినమైన చర్యలను అమలు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది! నిబంధనలు పాటించని డ్రైవర్లకు జరిమానా విధించేందుకు ప్రభుత్వం పలు చర్యలను ప్రతిపాదించింది. కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం ట్రాఫిక్ ఈ-చలాన్లు చెల్లించని వారికి డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం.. వాహన యజమానులు ట్రాఫిక్ ఈ-చలాన్లను మూడు నెలల్లోగా చెల్లించాలి. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేస్తారు. రెడ్ సిగ్నల్ జంప్ చేయడం లేదా ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినందుకు మూడు చలాన్లు (ఒక ఆర్థిక సంవత్సరంలో) పడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ని కనీసం మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
వీటితో పాటు వాహన బీమా ప్రీమియంలను ట్రాఫిక్ ఈ-చలాన్లతో అనుసంధానం చేయాలని ముసాయిదా నిబంధ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.