భారతదేశం, ఆగస్టు 19 -- ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. కొత్త మిడ్-సైజ్ ఎస్యూవీని ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త ఎస్యూవీకి మారుతీ సుజుకీ ఎస్కుడో అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ మోడల్ సెప్టెంబర్ 3న ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత.. ఇది హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతీ సుజుకీ ఈ ఎస్యూవీని తన అరేనా డీలర్షిప్ ఛానెల్ ద్వారా విక్రయించనుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
లెవెల్-2 అడాస్: రాబోయే మారుతీ సుజుకీ ఎస్యూవీ ఎస్కుడోలో లెవెల్-2 అడాస్ (అటానమస్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ అందుబాటులో ఉండనుంది. అరేనా మోడల్స్లో ఈ ఫీచర్ను అందిస్తున్న తొలి మారుతీ కారు ఇదే అవుతుంది.
డాల్బీ అట్మాస్ టెక్నాలజీ: మహీంద్రాకు చెందిన ఎక్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.