భారతదేశం, మార్చి 10 -- దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్లు పడి 74,333 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 8 పాయింట్లు వృద్ధచెంది 22,552 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్లు కోల్పోయి 48,497 వద్దకు చేరింది.
"నిఫ్టీ50కి 22400-22300 లెవల్స్ కీలక సపోర్ట్గా ఉండొచ్చు. ఈ లెవల్స్పైన ట్రేడ్ అయితే నిఫ్టీ 22,750 వరకు వెళ్లొచ్చు. కానీ 22,300 దిగువకు పడిపోతే సెంటిమెంట్ దెబ్బతినొచ్చు," అని కొటాక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలె తెలిపారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2035.1 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,320.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
మార్చ్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.