భారతదేశం, ఫిబ్రవరి 19 -- దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 29 పాయింట్లు పడి 75,967 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 14 పాయింట్లు కోల్పోయి 22,945 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 49,087 వద్దకు చేరింది.
"23,150 కన్నా దిగువన ఉన్నంత వరకు నిఫ్టీ50లో సెల్ ఆన్ రైజ్ కనిపించొచ్చు. 22,800 వద్ద సపోర్ట్ ఉంది. 23000 లెవల్స్ వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది," అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ డే తెలిపారు.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4786.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3072.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 28,334.7 కోట్లు విలువ చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.