భారతదేశం, ఫిబ్రవరి 7 -- దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్లు పడి 78,058 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 93 పాయింట్లు పడి 23,603 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 39 పాయింట్లు పెరగి 50,382 వద్దకు చేరింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3549.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2721.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 9709.01 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,819.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.