భారతదేశం, మార్చి 25 -- దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1079 పాయింట్లు పెరిగి 77,984 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 308 పాయింట్లు పెరిగి 23,658 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1111 పాయింట్లు వృద్ధిచెంది 51,705 వద్దకు చేరింది.
"23,600 వద్ద ఉన్న రెసిస్టెన్స్ని నిఫ్టీ50 బ్రేక్ చేసి పైకి వెళ్లింది. ఫలితంగా నిఫ్టీలో ట్రెండ్ స్ట్రాంగ్ పాజిటివ్గా ఉంది. 23,500 వద్ద సపోర్ట్ కనిపిస్తోంది. దానికన్నా కిందకు వెళితే స్వల్ప కరెక్షన్ ఎదుర్కోవచ్చు," అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ డే తెలిపారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3055.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 98.54 కోట్లు విలువ చేసే షేర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.