భారతదేశం, ఫిబ్రవరి 10 -- దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 198 పాయింట్లు పడి 77,860 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 43 పాయింట్లు పడి 23,560 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 223 పాయింట్లు నష్టపోయి 50,159 వద్దకు చేరింది.
"నిఫ్టీ50కి 23,200 లెవల్స్ కీలక సపోర్ట్గా ఉంది. 23900 రెసిస్టెన్స్గా ఉంది. దీనిపైన బ్రేకౌట్ అయితే నిఫ్టీ50 24,200 వరకు వెళ్లొచ్చు," అని రెలిగేర్ బ్రోకింగ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 470.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 454.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 101...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.