భారతదేశం, మార్చి 28 -- దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 318 పాయింట్లు పెరిగి 77,606 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 105 పాయింట్లు పెరిగి 23,592 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 367 పాయింట్లు వృద్ధిచెంది 51,576 వద్దకు చేరింది.
"నిఫ్టీ50కి 23,850 దగ్గర కీలక రెసిస్టెన్స్, 23,400 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఈ రెండింటిలో ఏది బ్రేక్ అయినా మంచి మూమెంట్ కనిపిస్తుంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 11,111.25 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2517.70 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.