భారతదేశం, మార్చి 13 -- దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73 పాయింట్లు పడి 74,030 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 27 పాయింట్లు కోల్పోయి 22,470 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 203 పాయింట్లు పెరిగి 48,056 వద్దకు చేరింది.
"నిఫ్టీ50కి 22,300 లెవల్స్ వద్ద బలమైన సపోర్ట్ ఉంది. అది సపోర్ట్ ఇస్తే.. సూచీ 22,600- 22,650 వరకు వెళ్లొచ్చు. కానీ 22,300 లెవల్స్ కన్నా దిగువకు వెళితే మాత్రం మరింత నష్టాలు చూడవచ్చు," అని కొటాక్ సెక్యూరిటీస్ హెడ్ ఈక్విటీ రీసెర్చ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1627.61 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1510.35 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
మార్చ్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.