భారతదేశం, ఫిబ్రవరి 25 -- దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది! సోమవారం ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 857 పాయింట్లు పడి 74,454 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 243 పాయింట్లు కోల్పోయి 22,553 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 329 పాయింట్లు పడి 48,651 వద్దకు చేరింది.
"నిఫ్టీ50 షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగిటివ్గా ఉంది. 22400 సపోర్ట్ కూడా బ్రేక్ అయితే నిఫ్టీ మరింత కిందకి వెళ్లొచ్చు. 22,750 వద్ద రెసిస్టెన్స్ ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6286.7 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5185.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఫిబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.