భారతదేశం, ఫిబ్రవరి 20 -- దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు పడి 75,939 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 12 పాయింట్లు కోల్పోయి 22,933 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 483 పాయింట్లు పెరిగి 49,570 వద్దకు చేరింది.
"నిఫ్టీ50కి 22,800 లెవల్స్ వద్ద బలమైన సపోర్ట్ ఉంది. పరిస్థితులు కాస్త మెరుగుపడుతుండటంతో నిఫ్టీ50 23,235 వద్ద ఉన్న కీలక రెసిస్టెన్స్ వరకు వెళ్లొచ్చు," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అండ్ డెరివేటివ్ ఎనలిస్ట్ వినయ్ రజని తెలిపారు.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1881.3 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1957.74 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.