భారతదేశం, సెప్టెంబర్ 10 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 314 పాయింట్లు పెరిగి 81,101 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 95 పాయింట్లు వృద్ధిచెంది 24,869 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 54,216 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,041.95 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 176.35 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
"నిఫ్టీ50లో ట్రెండ్ పాజిటివ్గా కొనసాగుతోంది. 24,900-25,000 లెవల్స్ కీలక రెసిస్టెన్స్గా ఉంది. సపోర్ట్ 24,750 వద్ద ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్ని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.