భారతదేశం, ఫిబ్రవరి 4 -- దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 319 పాయింట్లు పడి 77,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు పడి 23,361 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 296 పాయింట్లు కోల్పోయి 49,211 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్.. పాజిటివ్గా ఉంది. 24,000- 24,100 దగ్గర స్టెబులిటీ ఉంటే.. నిఫ్టీ 24,380- 24,400 వరకు వెళ్లొచ్చు. 23,800 లెవల్స్ వద్ద నిఫ్టీకి బలమైన సపోర్ట్ ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3958.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2708.23 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
జనవరి నెల మొత్తం మీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.