భారతదేశం, జనవరి 27 -- దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 330 పాయింట్లు పడి 76,190 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 113 పాయింట్లు కోల్పోయి 23,092 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 221 పాయింట్లు పడి 48,368 వద్దకు చేరింది.
"గత నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి నిఫ్టీ50 23000 - 23400 విస్తృత శ్రేణిలో ట్రేడవుతోంది. నిఫ్టీ50 23050 - 23000 సపోర్ట్ జోన్ దాటనంత వరకు, రేంజ్బౌండ్ ప్రైజ్ యాక్షన్ కొనసాగుతుందని మనం ఆశించవచ్చు," అని మిరే అసెట్ షేర్ఖాన్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ గెడియా తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,758.49 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2402.31 కోట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.