భారతదేశం, సెప్టెంబర్ 30 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 62 పాయింట్లు పడి 80,365 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 20 పాయింట్లు కోల్పోయి 24,635 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 72 పాయింట్లు పెరిగి 54,461 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,805.34 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,690.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని సూచీలు ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 షార్ట్ టర్మ్లో 24,500- 24,850 లెవల్స్ మధ్య ట్రేడ్ అవ్వొచ్చు. 24,850 పైన క్లోజ్ అయితే, సూచీ ఇంకాస్త పెరగొచ్చు," అని ఎల్కేపీ సెక్యూరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.