భారతదేశం, ఏప్రిల్ 8 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ పిడుగుతో సోమవారం ట్రేడింగ్ సెషన్లో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2227 పాయింట్లు పడి 73,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 743 పాయింట్లు కోల్పోయి 22,162 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1643 పాయింట్లు పడి 49,860 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9,040.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,122.45 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
బ్లాక్ మండే తర్వాత దేశీయ సూచీలు బే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.