భారతదేశం, ఏప్రిల్ 1 -- ఈద్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని సూచీలు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు పడి 77,415 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 73 పాయింట్లు కోల్పోయి 23,519 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 11 పాయింట్లు పతనమై 51,565 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,352.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,646.49 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
మార్చ్ నెలలోనూ ఎఫ్ఐఐలు నెట్ సెల్లర్లగానే ఉన్నారు. డీఐఐలు నెట్ బయ్యర్స్గా ఉన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 18 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"రోజువారీ చార్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.