భారతదేశం, ఫిబ్రవరి 3 -- దేశీయ స్టాక్ మార్కెట్లపై 'ట్రంప్' పిడుగు పడింది! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై టారీఫ్లు విధిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం ట్రేడింగ్ సెషన్లో క్రాష్ అయ్యాయి. రూపాయి సైతం ఆల్-టైమ్ లోకి పడిపోయింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలను ఇక్కడ తెలుసుకోండి..
శనివారం ట్రేడింగ్ సెషన్లో 77,506 వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్.. సోమవారం ట్రేడింగ్ సెషన్లో 77,064 వద్ద ఓపెన్ అయ్యింది. అనంతరం 76,756 వద్ద ఇంట్రాడే- లో ని హిట్ చేసి ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 500 పాయింట్ల నష్టంతో 77,007 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక నిఫ్టీ50.. శనివారం 23,482 వద్ద క్లోజ్ అయ్యి, సోమవారం 23,319 వద్ద ఓప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.