భారతదేశం, ఏప్రిల్ 1 -- 'ట్రంప్ టారీఫ్' ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ట్రేడింగ్ సెషన్లో పతనమైంది. వివిధ దేశాలపై ఏప్రిల్ 2న సుంకాలను ప్రకటిస్తానని ట్రంప్ తేల్చిచెప్పడంతో, అందుకు ఒక రోజు ముందే సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్ అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,312 పాయింట్ల నష్టంతో 76,103 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 324 పాయింట్లు కోల్పోయి 23,195 వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్ మార్కెట్ ఫాల్కి గల కారణాలను నిపుణులు వెల్లడించారు. అవి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్లో విడుదల చేయబోయే టారిఫ్ రోలౌవుట్ ప్లాన్పై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. వాషింగ్టన్లోని వైట్హౌస్ రోజ్ గార్డెన్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమంలో ట్రంప్ తన రెసిప్రోకల్ టారిఫ్ ప్రణా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.