భారతదేశం, ఏప్రిల్ 15 -- అంబేడ్కర్ జయంతి సందర్బంగా స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1310 పాయింట్లు పెరిగి 75,157 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 429 పాయింట్లు వృద్ధిచెంది 22,828 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 762 పాయింట్లు పెరిగి 51,002 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,519.03 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,759.27 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 22,500 ఎగువ ట్రేడ్ అవుతున్నంత సేపు ట్రెండ్ పాజిటివ్గా ఉన్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.