భారతదేశం, మార్చి 6 -- Stock market today: అంతర్జాతీయ, దేశీయ సానుకూల సంకేతాల మద్దతుతో భారత మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ విజయపరంపరను కొనసాగించాయి. సెప్టెంబర్ చివరి నుండి కొనసాగిన బేర్ ట్రెండ్ కు బ్రేక్ వేశాయి. మార్చి 6వ తేదీన నిఫ్టీ 50 0.93% పెరిగి 22,544 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.83% లాభంతో 74,340 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.37 శాతం పెరిగి 49,348 వద్ద, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 1.32 శాతం పెరిగి 15,400 వద్ద ముగిశాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోలోని ఆటోమొబైల్ సంస్థలు ప్రస్తుత స్వేచ్ఛా వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఉంటే 25% సుంకాల నుండి ఒక నెల మినహాయింపును ప్రకటించారు. ఇది యూఎస్, యూరోపియన్ మార్కెట్లలో ర్యాలీని ప్రేరేపించింది. ఆసియా మార్కెట్లు కూడా ఈ పరిణామం నుండి లాభపడ్డాయి. అదనంగా, క్రూడాయిల్ ధరల్లో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.