భారతదేశం, ఫిబ్రవరి 4 -- మహారాష్ట్ర షిర్డీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! సాయిబాబా సంస్థాన్కు చెందిన ఇద్దరు ఉద్యోగులను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు! కత్తితో పలుమార్లు పొడిచి చంపారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
షిర్డీలో సోమవారం ఈ ఘటన జరిగింది. షిర్డీ సాయిబాబా సంస్థాన్కి చెందిన ముగ్గరిపో కర్దోబా నగర్ చౌక్, సకోరి శివ్ ఏరియా, ఎయిర్పోర్ట్ రోడ్లలో దాడులు జరిగాయి. ఈ మూడు నేరాలకు పాల్పడింది ఒకరే అని, దొపిడీ కోసం వారు ప్రయత్నించినట్టు అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మృతులను కర్దోబా నగర్కు చెందిన సుభాష్ సాహెబ్ రావ్ ఘోడే (43), సకోరి శివ్కు చెందిన నితిన్ కృష్ణ షెజుల్ (45)గా గుర్తించారు. వీరిద్దరు సాయిబాబా సంస్థాన్ ఉద్యోగులు. శ్రీకృష్ణ నగర్కు చెందిన కృష్ణ దేహర్కర్ అనే వ్యక్తి ప్రవరనగర్లోని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.