భారతదేశం, ఏప్రిల్ 7 -- ట్రంప్ టారీఫ్ భయాలు- చైనా ప్రతిచర్యల మధ్య ప్రపంచ స్టాక్ మార్కెట్లు చితికిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన సూచీలతో పాటు అనేక స్టాక్స్ విపరీతంగా పడ్డాయి.
లేటెస్ట్ సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 3,985 పాయింట్లు (5.29శాతం) కోల్పోయి 71,380 వద్ద ఓపెన్ అయ్యిది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 1,146 (5శాతం) పాయింట్లు పడి 21,758 వద్ద సెషన్ని ప్రారంభించింది.
ఇక ఉదయం 9 గంటల 50 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 2,739 పాయింట్లు పడి 72,626 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ50 887 పాయింట్లు కోల్పోయి 22,017 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30లో టాటా మోటార్స్ 10శాతం, టాటా స్టీల్ 9.9శాతం మేర నష్టపోయాయి.
బీఎస్ఈలో లిస్టయిన అన్ని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.