భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. హోళీ పండగ సమీపిస్తున్న వేళ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 6 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్లనన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం... చర్లపల్లి - షాలిమార్ (ట్రైన్ నెంబర్ 07512) మధ్య ఫిబ్రవరి 26, మార్చి 1, మార్చి 5వ తేదీలో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్ ఉదయం 05. 40 గంటలకు చర్లప్లలి నుంచి ప్రారంభమై... మరునాడు ఉదయం 11.20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.
ఇక షాలిమార్ - చర్లపల్లి (ట్రైన్ నెంబర్ 07513) మధ్య కూడా ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఫిబ్రవరి 27, మార్చి 2, మార్చి 6 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ షాలిమార్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.