భారతదేశం, మార్చి 14 -- 2025-2026 బడ్జెట్ లోగోలో.. దేశం ఆమోదించిన 'రూపీ' సింబల్ని మార్చి సంచలనం సృష్టించింది తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం. సాధారణంగా వినియోగించే ' Rs.' చిహ్నం కాకుండా, దాని స్థానంలో తమిళ అక్షరం 'రు'ని ప్రవేశపెట్టింది. వినియోగంలో ఉన్న రూపీ సింబల్ లేకుండానే, మార్చ్ 14న తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టనుంది సీఎం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే. తమిళనాడు ప్రభుత్వం- కేంద్రం మధ్య హిందీ భాష, డీలిమిటేషన్ వంటి అంశాల్లో విభేదాలు కొనసాగుతున్న తరుణంలో రూపీ సింబల్ని మార్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ సహా ఇతర విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ఇప్పుడు రూపీ సింబల్ని డీఎంకే తొలగించింది కానీ, వాస్తవానికి ఈ చిహ్నాన్ని డిజైన్ చేసింది ఆ పార్టీకి చెందిన ఒక నేత కుమారుడే అని మీకు తెలుసా?
2010లో యూపీఏ ప్రభుత్వం హ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.