భారతదేశం, జనవరి 26 -- 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ కర్తవ్య పథ్లో ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర నేతలు ఈ పరేడ్లో పాల్గొన్నారు.
అంతకుముందు, జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లిన ప్రధాని మోదీ, అమరవీరులను స్మరించుకుని, 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మోదీ.. కాషాయ, ఎరుపు రంగు సఫా, గోధుమ రంగు బంద్గాలా కోటు, క్రీమ్ కలర్ చుడీదార్ కుర్తా సెట్ ధరించారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.