భారతదేశం, జనవరి 26 -- 76వ గణతంత్ర దినోత్సవానికి దేశం ముస్తాబైంది. ఇంకొన్ని గంటల్లో దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్య పథ్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. రిపబ్లిక్ డేని ఘనంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరిగాయి. అంతా బాగానే ఉంది కానీ! అసలు జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము? జనవరి 27న ఎందుకు కాదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. చరిత్రలో వెనక్కి వెళ్లాల్సిందే!
1947 ఆగస్ట్ 15న భారత్కు స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి, ప్రతియేటా అదే రోజున ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. అయితే, 1950 జనవరి 26న రాజ్యంగం అమల్లోకి వచ్చింది కాబట్టి, ప్రతియేటా అదే రోజున రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. ఇది తెలిసిన విషయమే.
ఇండియాకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని నిర్మించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.