భారతదేశం, ఫిబ్రవరి 7 -- బడ్జెట్ 2025 అనంతరం మధ్యతరగతి ప్రజలకు మరో గుడ్ న్యూస్! చాలా కాలంగా అధిక స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లను కట్ చేస్తున్నట్టు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేసినట్టు మానిటరీ పాలసీ సమావేశంలో అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
"మా టార్గెట్స్కి తగ్గట్టుగానే ద్రవ్యోల్బణం ఉంది. అందుకే ఈసారి వడ్డీ రేట్లను కట్ చేసేందుకు ఎంపీసీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు," అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఆర్బీఐ వడ్డీ రేట్లను కట్ చేయడం దాదాపు 5ఏళ్లల్లో ఇదే తొలిసారి. తాజా కట్తో రెపో రేటు 6.5శాతం నుంచి 6.25శాతానికి దిగొచ్చింది. అంతకుముందు వరసుగా 11 ఎంపీసీ సమావేశాల్లో వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.