భారతదేశం, ఫిబ్రవరి 18 -- భారత దేశ లీడింగ్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన ప్యూర్ ఈవీ కీలక్ అప్డేట్ ఇచ్చింది. జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జియోథింగ్స్ లిమిటెడ్తో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. దీని ప్రకారం.. జియోథింగ్స్కి సంబంధించిన స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లు, టెలీమ్యాటిక్స్ని తమ ఎలక్ట్రిక్ వాహనాల్లోకి అనుసంధానించనున్నట్టు ప్యూర్ ఈవీ పేర్కొంది. అధునాతన ఐఓటీ సొల్యూషన్స్, నిరాటంకమైన కనెక్టివిటీ, సమగ్రమైన డిజిటల్ అనుసంధానతను ఉపయోగించుకుంటూ తమ కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించమే ఈ భాగస్వామ్య లక్ష్యం అని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వెల్లడించింది.
తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పనితీరు, ఇంటారాక్టివిటీని మెరుగుపర్చేందుకు ఐఓటీ సొల్యూషన్స్తో పాటు జియోథింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లను అనుసంధ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.