భారతదేశం, మార్చి 25 -- రిప్లింగ్ అనే హెచ్ఆర్ టెక్ కంపెనీ ఫౌండర్ ప్రసన్న శంకర్- ఆయన భార్య మధ్య ఉన్న గొడవలు ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కాయి! విడాకులు తీసుకుంటున్న సమయంలో వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కాగా తన భార్య దివ్య శశిధర్ చేసిన ఆరోపణలను శంకర్ సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టారు. వీరి మధ్య కొనసాగుతున్న వివాదాల మధ్య వారి 9ఏళ్ల కుమారుడు నలిగిపోతున్నాడు.
చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్.. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన రిప్లింగ్ అనే 10బిలియన్ డాలర్ల హెచ్ఆర్ టెక్ కంపెనీకి ఫౌండర్. తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎన్ఐటీ తిరుచ్చి) విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రసన్న శంకర్, దివ్య శశిధర్ కలుసుకున్నారు. వీరికి 10 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇప్పుడు 9 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అతని సంరక్షణ వారి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.