భారతదేశం, మార్చి 21 -- Ponnam Prabhakar: తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడిన మాటల్ని Audio Viral వైరల్‌ చేసిన వ్యహారంలో హన్మకొండ ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్టు మంత్రి Ponnam పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ఫోన్‌ కాన్ఫరెన్స్‌లో తాను మాట్లాడిన మాటల్ని ఉద్దేశపూర్వకంగా BRS బిఆర్‌ఎస్‌ నేతలకు షేర్ చేసి, వాటిని వైరల్ చేయడానికి ఆర్డీఓ రమేష్‌ బాధ్యుడని పొన్నం ప్రభాకర్ వివరించారు. కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కోసం తహసీల్దార్‌తో మాట్లాడుతున్న సమయంలో ఆర్డీవో కూడా కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఉన్నారని, అతని నుంచి ఆడియో లీకైనట్టు మంత్రి పొన్నం అచెప్పారు.

తెలంగాణ Telangana రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్‌ ఇటీవల ఇద్దరు అధికారులతో కాన్ఫరెన్స్‌ కాల్‌‌లో మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫో...