భారతదేశం, ఏప్రిల్ 1 -- భారత వినియోగదారులకు షాక్! అజిత్రోమైసిన్ నుంచి ఐబూప్రొఫిన్ వరకు.. నిత్యం వినియోగించే మందులతో పాటు మొత్తం మీద 900 అత్యవసర ఔషధాల ధరల పెరిగాయి. మందుల ధరలను 1.74శాతం పెంచుతున్నట్టు, అది ఏప్రిల్ 1నే అమల్లోకి వస్తుందని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ప్రకటించింది.
తాజాగా ధరలు పెరిగిన మందుల జాబితాలో క్రిటికల్ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, డయాబెటిస్కి సంబంధించినవి సైతం ఉన్నాయి.
"డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఆర్డర్, 2013 (డీపీసీఓ, 2013) నిబంధనల ప్రకారం, షెడ్యూల్డ్ మందుల గరిష్ట ధరలను టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) (అన్ని వస్తువులు) ఆధారంగా యేటా సవరిస్తారు. డబ్ల్యూపీఐ (అన్ని కమోడిటీలు)లో వార్షిక మార్పుల ఆధారంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్డ్ మందుల గరిష్ట ధరలను 1.4.2024 నుంచి 0.00551 శాతం పెంచారు. డీపీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.