భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రతియేటా పరీక్షల సీజన్​కి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులను కలుస్తారన్న విషయం తెలిసిందే. దీనిని 'పరీక్షా పే చర్చా' అని పిలుస్తారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 10, మంగళవారం విద్యార్థులతో ఈ ముఖాముఖిని నిర్వహించారు మోదీ. సాధారణంగా పెద్ద హాల్​లో జరిగే ఈ ఈవెంట్​, ఈసారి ప్రకృతి మధ్యలో జరిగింది. అంతేకాదు పరీక్షా పే చర్చా 2025 ఫార్మాట్​ కూడా మారింది! మోదీతో పాటు అనేక మంది నిపుణులు ఇందులో పాల్గొన్నారు.

పరీక్షా పే చర్చాలో భాగంగా విద్యార్థులకు మోదీ పలు కీలక సూచనలు ఇచ్చారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....