భారతదేశం, మార్చి 9 -- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ లేదా నీట్ యూజీ 2025 అభ్యర్థులకు కీలక అలర్ట్! దరఖాస్తులో వివరాలను సరిదిద్దడానికి కరెక్షన్ విండో నేడు ఓపెన్ అవుతుంది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే వెల్లడించింది.
"2025 మార్చ్ 9న కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది," అని ఎన్టీఏ కొన్ని రోజుల క్రితం పేర్కొంది.
తమ దరఖాస్తు ఫారాలను సమర్పించి, వాటిల్లో ఏవైనా వివరాలను సరిచేయాలనుకునే అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ని సందర్శించడం ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ నీట్ యూజీ కరెక్షన్ విండో మార్చ్ 11 వరకు ఓపెన్గా ఉంటుంది. అంటే, ఈ 3 రోజులు వివరాలను సరిచేసుకోవచ్చు.
నీట్ యూజీ 2025 మే 4న ఆఫ్లైన్ విధానంలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగిల్ షిఫ్ట్లో జరగనుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.