భారతదేశం, మార్చి 11 -- భారత దేశంలో పెరిగిపోతున్న కాలుష్యంపై బయటకు వస్తున్న నివేదికలు సర్వత్రా ఆందోళనలు పెంచుతున్నాయ. దాదాపు ప్రతి రిపోర్టులో భారత దేశ పరిస్థితి అద్వానంగా ఉండటం గమనార్హం. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQAIR ప్రకారం ప్రపంచంలోని టాప్ 20 కలుషిత నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నాయి!
ఐక్యూఎయిర్ రూపొందించిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం అసోంలోని బైర్నిహాట్.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య రాజధాని నగరంగా దిల్లీ నిలిచింది.
నివేదిక ప్రకారం.. 2024 సగటున 50.6 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ చొప్పు పీఎం2.5 కాన్సెట్రషన్ 7శాతం పడింది. 2023లో ఇది 54.4 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్గా ఉండేది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో టాప్ 10 కాలుష్య నగరాల్లో 6 ఇండియాలోనే ఉన్నాయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.