భారతదేశం, ఫిబ్రవరి 11 -- మారుతీ సుజుకీ సెలెరియో శ్రేణిలో ఆరు ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్గా అప్ డేట్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. దీనితో సెలెరియో హ్యాచ్బ్యాక్ భారతదేశంలో ఆరు ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా కలిగి ఉన్న అత్యంత సరసమైన కారుగా నిలిచింది! అంతేకాదు లేటెస్ట్ అప్డేట్తో సెలెరియో ధర కూడా పెరిగింది.
సెలెరియో ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ .27,500 పెరిగింది. మారుతీ సుజుకీ సెలెరియో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .5.64 లక్షలుగా ఉంది. వీఎక్స్ఐ ఎంటీ, వీఎక్స్ఐ సీఎన్జీ ఎంటి వేరియంట్ల ధర రూ .16,000, వీఎక్స్ఐ ఏఎమ్టీ ధర రూ .21,000 పెరిగింది. జెడ్ఎక్స్ఐ ఎంటీ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఎంటీ వేరియంట్ల ధరలు రూ.27,500 పెరిగాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జెడ్ఎక్స్ఐ ఏఎమ్టీ ధరలు మారనప్పటికీ, జెడ్ఎక్స్ఐ + ఏఎమ్టీ ఇప్పుడు రూ .32,500 పెరిగింది. టాప్ ఎండ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.