భారతదేశం, ఏప్రిల్ 7 -- దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్ 8 నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనుంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వరుసగా రెండుసార్లు ధరల పెంపు తర్వాత 2025లో వాహన తయారీ సంస్థ నుంచి ఇది మూడో ప్రైజ్ హైక్ కావడం గమనార్హం. వేరియంట్లు బట్టి వివిధ మోడళ్ల ధరలను రూ.2,500 నుంచి రూ.62,500 వరకు పెంచనుంది మారుతీ సుజుకీ. చివరిగా ఫిబ్రవరి 1న వివిధ మోడళ్లపై రూ.32,500 వరకు ప్రైజ్ హైక్ తీసుకుంది.
మారుతీ సుజుకీ గత నెలలోనే ఈ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, రెగ్యులేటరీ మార్పులు, ఫీచర్ చేర్పులు వంటివి తాజా ప్రైజ్ హైక్కి కారణాలుగా పేర్కొంది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, తన వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉన్నప్పటికీ, పెరిగిన ఖర్చుల్లో కొన్నింటిని బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.