భారతదేశం, మార్చి 21 -- Mahindra cars price hike: ఏప్రిల్ 2025 నుండి ఎస్యూవీ. కమర్షియల్ వెహికిల్ శ్రేణిలో ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. ఎస్యూవీ శ్రేణిలోని అన్నికార్ల ధరలను మూడు శాతం వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడం, కమోడిటీ ధరలు పెరగడం తదితర కారణాల వల్ల ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది.
మోడల్ మరియు వేరియంట్ ను బట్టి వివిధ ఎస్ యూవీలు మరియు వాణిజ్య వాహనాలలో ధరల పెంపు మారుతుందని మహీంద్రా తెలిపింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ధరల పెంపును ప్రకటించడంలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా, హోండా మరియు బిఎమ్ డబ్ల్యూ సరసన మహీంద్రా చేరింది. ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఆర్థిక సంవత్సరంలో ధరలను పెంచుతాయి. జనవరిలో ధరలను పెంచిన మహీంద్రా ఈ ఏడాది ఇది రెండోసారి. ధరల పెంపు దాని ఐసిఇ మోడల్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.