భారతదేశం, సెప్టెంబర్ 29 -- మహారాష్ట్రలో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, వర్ష సంబంధిత సంఘటనల కారణంగా కనీసం 10మంది మరణించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 11,800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా ముంబైలో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది.
రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ, ఇతర అధికారుల సమాచారం ప్రకారం.. అత్యధికంగా నాసిక్ జిల్లాలో నాలుగు మరణాలు నమోదయ్యాయి. వీటిలో మూడు ఇల్లు కూలిపోవడం వల్ల సంభవించాయి. ధారాశివ్, అహ్మద్నగర్ జిల్లాల్లో రెండేసి మరణాలు, అలాగే జాల్నా, యావత్మాల్ జిల్లాల్లో ఒక్కొక్క మరణం నమోదైంది.
మరాఠ్వాడా ప్రాంతం అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. గోదావరి నదిపై ఉన్న జాయక్వాడి డ్యామ్లోకి నీటి ప్రవాహం పెరగడంతో అధికారులు డ్యామ్ గేట్లన్నింటినీ తెరిచారు. వరద ముప్పు దృష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.