భారతదేశం, ఫిబ్రవరి 25 -- ఇంతకాలం చిన్న కార్లు, వాల్యూ ఫర్ మనీ వేరియంట్లకు పెద్దపీట వేసిన భారతీయులు ఇప్పుడు నిదానంగా 'ప్రీమియం'వైపు కదులుతున్నట్టు లేటెస్ట్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. కియా మోటార్స్ లేటెస్ట్ ఎస్యూవీ కియా సైరోస్ బుకింగ్స్లో ఎక్కువ మొత్తం టాప్ ఎండ్ వేరియంట్లే ఉండటం విశేషం.
మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభం కాగా, వచ్చిన ప్రీ-ఆర్డర్స్లో చాలా వరకు ప్రీమియం వేరింట్లవే ఉన్నాయి.
జనవరి 3, 2025న ప్రారంభమైన కియా సైరోస్ బుకింగ్స్లో ఇప్పటివరకు 20,000 ఆర్డర్లు వచ్చాయి. ఈ మోడల్ ఫిబ్రవరి 1న లాంచ్ అయింది. ఫిబ్రవరి మధ్య నుంచి వాహన డెలివరీలు సైతం ప్రారంభమయ్యాయి. రూ .9 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి రూ .17 లక్షల మధ్య ధర కలిగిన కియా సైరోస్ ఆరు వేరియంట్లుస రెండు ఇంజిన్ ఆప్షన్స్తో లభిస్తుంది. బుకింగ్స్లో హైఎండ్ వేరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.