భారతదేశం, సెప్టెంబర్ 5 -- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే.. మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్) 2026 దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు jam2026.iitb.ac.in వెబ్సైట్లోని ఐఐటీ జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష.. ప్రముఖ విద్యాసంస్థల్లో పోస్ట్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో చేరడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. ఐఐటీ జామ్ 2026 పరీక్షను 2026 ఫిబ్రవరి 15న నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 21 ఐఐటీలతో పాటు ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో 3,000 కంటే ఎక్కువ సీట్లు ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఐఐటీ జామ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన పరీక్షలలో ఒకటిగా నిలుస్తుంది.
స్టెప్ 1-...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.