భారతదేశం, జూలై 1 -- ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రైనీ (పీఓ/ఎంటీ) రిక్రూట్మెంట్ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ని విడుదల చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ibps.in వెబ్సైట్ ద్వారా ఐబీపీఎస్ పీఓ 2025కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ (దరఖాస్తు ఫారమ్ సవరణ/మార్పులతో పాటు): జులై 1 నుంచి 21 వరకు.
దరఖాస్తు ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు: జులై 1 నుంచి 21 వరకు.
ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్: ఆగస్టు 2025.
ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్: ఆగస్టు 2025.
ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష: ఆగస్టు 2025.
ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఫలితం: సెప్టెంబర్ 2025.
మెయిన్స్ పరీక్ష అడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.