భారతదేశం, సెప్టెంబర్ 21 -- కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు రేపు, అంటే సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబ్లు (5%, 12%, 18%, 28%) ఇకపై రెండు శ్లాబ్లుగా (5%, 18%) మారనున్నాయి. కొన్ని ప్రత్యేక వస్తువులు, లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధించనున్నారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గే వస్తువులు, ధరలు పెరిగే వస్తువుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, కిచెన్ వస్తువులు, మందులు సహా దాదాపు 375 వస్తువుల ధరలు రేపటి నుంచి తగ్గనున్నాయి.
ఆహార పదార్థాలు: పాలు కలిపిన పానీయాలు, కాఫీ, కండెన్స్డ్ మిల్క్, బిస్కట్లు, వెన్న, తృణధాన్యాలు, కార్న్ఫ్లేక్స్, 20-లీటర్ ప్యాకేజ్డ్ తాగునీరు, డ్రైఫ్రూట్స్, పండ్ల గుజ్జు, నెయ్యి, ఐస్క్రీమ్, జామ్, కెచప్, నమ్కీన్, పనీర్, స్నాక్స్, సాసే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.