Gold price today : రూ. 58వేల దిగువకు పసిడి ధర- వెండి రేటు ఎంతంటే..
భారతదేశం, ఫిబ్రవరి 6 -- What is the price of 22 carat gold in Hyderabad : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 57,950కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 58,100గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 తగ్గి, రూ. 5,79,500కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,795గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 160 తగ్గి.. రూ. 63,220కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 63,380గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1600 దిగొచ్చి.. రూ. 6,32,200గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,322గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.